పరీక్ష ఒక్కటే..! భరోసా ఆరేళ్లు..!
ప్రతిభావంతుల అన్వేషణకు పరీక్ష నిర్వహించి, అర్హత సాధించినవారి చదువుకు ప్రోత్సాహం అందించే లక్ష్యంతో నిర్వహించే పరీక్షే నేషనల్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామ్ (ఎన్టీఎస్ఈ). ఈ పరీక్షను రెండుదశల్లో నిర్వహించి వాటిలో అర్హత సాధించినవారికి...