న్యూస్3వేల మందిని తరలించిన సైన్యంSiva PrasadDecember 29, 2018 by Siva PrasadDecember 29, 2018సిక్కిం: భారత సైన్యం సుమారు మూడువేలమంది యాత్రీకులను సురక్షిత ప్రాంతాలకు తరలించింది. ఇండియా-చైనా సరిహద్దు సమీపంలో సిక్కిం, నాథూలా కనుమ వద్ద భారీగా కురిసిన మంచు వల్ల పర్యాటకులు చిక్కుకుపోయారు. పరిస్థితిని గమనించిన సైన్యం...