సూడాన్ ఘర్షణల్లో 180 మందికిపైగా మృతి.. 1800 మందికి గాయాలు
సూడాన్ రాజధాని ఖార్టూమ్ లో సైన్యం, పారామిలటరీ బలగాల మధ్య తలెత్తిన ఘర్షణలో 180 మందికిపైగా పౌరులు ప్రాణాలు కోల్పోగా, 1,800 మందికిపైగా పౌరులు, బలగాల సైనికులు గాయపడ్డారని ఐక్యరాజ్యసమితి రాయబారి వోల్కర్ పెర్తేస్...