అయోధ్య కేసులో 4గురికి జీవిత ఖైదు
ప్రయాగ్రాజ్: ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో జరిగిన ఉగ్రదాడికి సంబంధించి 14 ఏళ్ల తరువాత నలుగురు నిందితులకు యావజ్జీవ శిక్ష విధిస్తూ ప్రయాగ్రాజ్లోని ప్రత్యేక కోర్టు నేడు తీర్పు వెలువరించింది. ఒకరిని నిర్దోషిగా కోర్టు ప్రకటించింది. పాకిస్థాన్...