పెషావర్(పాకిస్తాన్), జవనరి 23: సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తున్నవారికి ఇది ఒక గుణపాఠం. పాకిస్తాన్లో ఒక చిన్న తప్పిదానికి కోర్టు ఒక వ్యక్తికి భారీ శిక్ష విధించింది.
పెషావర్లో ఒక వ్యక్తి మహిళల ఫొటోలను వారి అనుమతిలేకుండా తీసి సోషల్ మీడియాలో పోస్టు చేసిన నేరానికిగాను ఒక వ్యక్తికి ఎనిమిదేళ్ల జైలు శిక్ష, 50 వేల రూపాయల జరిమానా విధించారు.
పాకిస్తాన్లో శిక్షలు ఎంత కఠినంగా ఉంటాయో ఈ సంఘటనను బట్టి స్పష్టం అవుతోంది.
previous post
next post