బ్రేకింగ్ : గవర్నర్ 3 రాజధానుల నిర్ణయం తర్వాత టీడీపీకి మరో పెద్ద షాక్!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి అనుకూలంగా ఏపీ రాజధాని వికేంద్రీకరణ బిల్లుకు ఆమోదం తెలిపిన తర్వాత టిడిపి వారంతా నిర్ఘాంతపోయారు. గత కొద్దిరోజులుగా ప్రతిపక్షాలు ఆ బిల్లును...