ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా దగ్గుబాటి పురందేశ్వరి, తెలంగాణకు కిషన్ రెడ్డి నియామకం
ఏపీ, తెలంగాణ బీజేపీ చీఫ్ లను పార్టీ అధిష్టానం మార్చేసింది. రెండు మూడు రోజుల కసరత్తు అనంతరం బీజేపీ అధిష్టానం ఏపి బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, తెలంగాణ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్...