రాజస్థాన్ లో సీఎం సరికొత్త అస్త్రం… చంద్రబాబు బాటలోనే..!!
రాజస్థాన్ ముఖ్య మంత్రి అశోక్ గెహ్లాట్ కేంద్రంపై సరికొత్త అస్త్రాన్ని ప్రయోగించారు. ఉప ముఖ్యమంత్రిగా ఉన్న సచిన్ పైలెట్…అశోక్ గెహ్లట్ సర్కార్ పై తిరుగుబాటు బావుటా ఎగరవేయడంతో రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కిన విషయం తెలిసిందే....