బాలీవుడ్ వెళుతున్న`ఎవడు`
మెగాపవర్స్టార్ రామ్చరణ్, స్టైలిస్ స్టార్ అల్లు అర్జున్ నటించిన చిత్రం `ఎవడు`. 2014లో విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. వంశీపైడిపల్లి దర్శకుడు. దిల్రాజు నిర్మాత. ఇప్పుడు ఈ యాక్షన్ ఎంటర్టైనర్ను బాలీవుడ్లో...