రూ. 7289 కోట్లతో ఇండియాలో మొదటి బుల్లెట్ ట్రైన్ టెండర్ ఖరారు..!!
దశాబ్దకాలంగా రవాణా విషయంలో దేశ ప్రజలకు సౌకర్యవంతమైన సేవలను ఇండియన్ రైల్వేస్ అందిస్తుంది. ఇప్పుడు దేశంలోని ప్రధాన నగరాల మధ్య ప్రయాణ సమయం తగ్గించే యోచనలో భాగంగా బుల్లెట్ రైళ్లను ప్రవేశపెడుతుంది. గంటకు...