‘ఇవిఎంలపై వార్తలు ఆందోళనకరం’!
న్యూఢిల్లీ: ఎన్నికల ప్రక్రియ బ్రహ్మాండంగా నిర్వహించారని ఎన్నికల కమిషన్కు కితాబు ఇచ్చిన మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ రోజు గడవకుండానే ఎలక్ట్రానిక్ వోటింగ్ యంత్రాలను టాంపరింగ్ చేస్తున్నారన్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయని వ్యాఖ్యానించారు. సంస్థ...