రేపు పోలవరం ప్రాజెక్టుకు సిఎం జగన్
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి రేపు పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత ఆయన తొలి సారిగా పోలవరం ప్రాజెక్టు పరిశీలనకు వెళుతున్నారు. ఈ నెల మొదటివారంలో జలవనరుల శాఖ అధికారులతో...