ఈసీ గ్రీన్ సిగ్నల్
వివాదస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ, అగస్త్య మంజుతో కలిసి తెరకెక్కించిన చిత్రం `లక్ష్మీస్ ఎన్టీఆర్`. దివంగత నేత ఎన్టీఆర్ జీవిత చరమాంకంలో.. ఆయన జీవితంలోకి లక్ష్మీపార్వతి ప్రవేశించినప్పుడు జరిగిన రాజకీయ పరిస్థితులను ఆధారంగా చేసుకుని...