తమిళ రాజకీయాల్లో ఏపీ దూరింది..! జగన్ ని ఫాలో అవుతున్న సినీ హీరో..!!
దేశంలో ఏ రాష్ట్రంలో ఇప్పటి వరకూ లేని విధంగా మొట్టమొదటి సారిగా మూడు రాజధానుల కాన్సెప్ట్ను ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. అమరావతిని శాసన రాజధానిగా, విశాఖను పరిపాలనా...