Panchayat polls : ఏపిలో ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్
Panchayat polls : రాష్ట్ర వ్యాప్తంగా తొలి దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ అక్కడక్కడా చెదురుమదురు సంఘటనలు మినహా ప్రశాంతంగా కొనసాగుతోంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు....