సంఝౌతా ఎక్స్ప్రెస్ సేవలు నిలిపేసిన పాక్
ఇస్లామాబాద్: భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నెలకొన్న నేపథ్యంలో ఇరుదేశాల మధ్య సేవలందించే సంఝౌతా ఎక్స్ప్రెస్ను నిరవధికంగా నిలిపివేస్తున్నట్లు పాకిస్థాన్ ప్రకటించింది. మళ్లీ సమాచారం ఇచ్చే వరకు ఈ సేవలు ఆగిపోనున్నాయని పాకిస్థాన్...