సత్యసాయి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం .. అయిదుగురు దుర్మరణం
సత్యసాయి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. వేలంగా వచ్చిన బొలెరో వాహనం ఆటోను ఢీకొనడంతో అయిదుగురు దుర్మరణం పాలైయ్యారు. బత్తలపల్లి మండలం పోట్లమర్రి వద్ద శుక్రవారం రాత్రి ఈ దుర్ఘటన జరిగింది. ఆటో-...