కెసిఆర్ ప్రభుత్వానికి హైకోర్టు షాక్
హైదరాబాదు: తెలంగాణ నూతన సచివాలయం, శాసనసభ నిర్మాణాలకు సంబంధించి హైకోర్టులో దాఖలైన పిటిషన్పై విచారణ బుధవారానికి వాయిదా పడింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎన్ చౌహాన్ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం పిటిషన్పై విచారణ జరిపింది....