భూకేటాయింపులపై హైకోర్టులో పిల్
విజయవాడ, జనవరి 4: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బోగస్ కంపెనీలకు భూములు కట్టబెట్టారని, బోగస్, షెల్ కంపెనీలపై విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ లేదా ఎసీబీతో విచారణ జరిపించాలని కోరతూ రిటైర్డ్ న్యయమూర్తి, ముందడుగు ప్రజాపార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు...