Tirumala: ఆగస్టు 1 నుండి 31వ తేదీ వరకు శ్రీవారి పుష్కరిణి మూత ..ఎందుకంటే..?
Tirumala: తిరుమలలో శ్రీవారి ఆలయం వద్ద గల పుష్కరిణిని నెల రోజుల పాటు మూసివేయనున్నారు. పుష్కరిణిలో నీటిని పూర్తిగా తొలగించి పైపు లైన్ల మరమ్మతులు, సివిల్ పనులు చేపట్టేందుకు గాను ఆగస్టు 1 నుండి...