అవినీతి నిగ్గు తేల్చాల్సిందే!
అమరావతి: టిడిపి ప్రభుత్వంలో పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాలు జరిగాయని భావిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం వాటిని వెలికితీసేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. అవినీతి, అక్రమాలను వెలికితీసేందుకు ఐదుగురు మంత్రులతో మంత్రివర్గ ఉపసంఘాన్ని రాష్ట్ర...