తెలంగాణ సిట్ అధికారుల నోటీసుపై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ స్పందన ఇది
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ అధికారులు పలువురు బీజేపీ ప్రముఖులు, న్యాయవాదులకు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో ఏపికి చెందిన వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు నోటీసులు అందినట్లు...