అయోధ్య రామ మందిరం కింద 2వేల అడుగుల లోతులో టైమ్ క్యాప్సూల్..!
అయోధ్యలో రామమందిర నిర్మాణానికి ఆగస్టు 5వ తేదీన ప్రధాని మోదీ భూమి పూజ చేయనున్న సంగతి తెలిసిందే. ఆ కార్యక్రమానికి 150 మంది వరకు అతిథులు హాజరు కానున్నారు. దేశంలో రాముడు తిరిగిన పలు...