తిరుపతి వెళదాము అనుకుంటున్నారా? మీకొక గుడ్ న్యూస్ ఒక బ్యాడ్ న్యూస్!
కరోనా వైరస్ దెబ్బకు దాదాపు రెండు నెలల పాటు భక్తులు లేక వెలవెలబోయిన తిరుమల శ్రీవారి ఆలయం మళ్లీ కళకళలాడబోతోంది. ఇకపోతే టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి మరోక శుభవార్త చెప్పారు. దర్శనం...