కేబుల్ బ్రిడ్జ్ ప్రమాదంలో 134కు చేరిన మృతుల సంఖ్య …వంతెన నిర్వహణ సంస్థపై కేసు నమోదు
గుజరాత్ మోర్బీలో కేబుల్ వంతెన కుప్పకూలిన ప్రమాదంలో మృతుల సంఖ్య 134 కు చేరింది. మచ్చు నదిపై బ్రిటీష్ కాలంలో నిర్మించిన ఈ తీగల బ్రిడ్జ్ కి ఇటీవల మరమ్మత్తులు పూర్తి చేసి ప్రారంభించారు....