29.2 C
Hyderabad
March 28, 2023
NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

తెలుగు ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసిన సీఎం వైఎస్ జగన్

Share

ఏపి సీఎం వైఎస్ జగన్  రాష్ట్ర ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. మన సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబంబించే పండుగ సంక్రాంతి అని ఆయన పేర్కొన్నారు. ప్రజలు అందరూ సంతోషంగా పండుగను జరుపుకోవాలని అకాంక్షించారు. ఈ మకర సంక్రాంతి రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి జీవితాల్లో మరింత ప్రగతితో కూడిన మార్కును తీసుకురావాలని ఆకాంక్షించారు. తెలుగు లోగిళ్లలో ప్రతి ఇంటా ఆనందాల సిరులు వెల్లువిరియాలన్నారు.

AP CM YS Jagan

 

సంక్రాంతి పండుగను పురస్కరించుని వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన కుటుంబాలు స్వగ్రామాలకు పయనమయ్యారు. దీంతో హైదరాబాద్ నుండి విజయవాడ వైపు వాహనాల రద్దీ నెలకొంది. కార్లు, ఇతర వాహనాలు చీమల దండుగా సాగడంతో టోల్ ప్లాజాల వద్ద భారీ రద్దీతో కిలో మీటర్ల మేర నిలిచిపోతున్నాయి. ట్రాఫిక్ జామ్ కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరో పక్క పల్లెల్లో సంక్రాంతి శోభ ఉట్టిపడుతోంది. గోదావరి జిల్లాల్లో పెద్ద ఎత్తున కోడి పందేల నిర్వహణకు బరులు సిద్దమైయ్యాయి.

ప్రపంచంలో అతి పెద్ద రివర్ క్రూయిజ్ గంగా విలాస్ ను ప్రారంభించిన ప్రధాని మోడీ .. ఈ క్రూయిజ్ ప్రత్యేకతలు ఇవీ..


Share

Related posts

బ్రేకింగ్ : ప్రపంచాన్ని ఊపేస్తున్న లెబనీస్ పేలుళ్ళు..!

arun kanna

NCLT: ఎంపి రఘురామకు చెందిన కంపెనీకి ఎన్‌సీఎల్‌టీ షాక్..మ్యాటర్ ఏమిటంటే..?

somaraju sharma

హైద‌రాబాద్‌కు వైసీపీ నేత‌ల క్యూ…. ఏపీలో ఏం జ‌రుగుతోంది?

sridhar