ఢిల్లీ, జనవరి 12:ఇబీసీ రిజర్వేషన్ల బిల్లుకు రాష్ర్టపతి రాంనాధ్ కోవింద్ ఆమోదం తెలిపారు. ఈ మేరకు పది శాతం రిజర్వేషపై కేంద్రం గెజిట్ విడుదల చేసింది. దీంతో అగ్రవర్ణ పేదల రిజర్వేషన్లకు చట్టరూపం తెచ్చినట్లు అయ్యంది. అగ్ర వర్ణాల్లోని పేదలకు పదిశాతం రిజర్వేషన్ కల్పిస్తూ భాజపా ప్రభుత్వం పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఉభయ సభల్లోనూ మూడింట రెండొంతుల మెజార్టీతో బిల్లు పాసైంది.
previous post
next post