అగస్టా వెస్ట్ ల్యాండ్ చాపర్ల కుంభకోణంలో మధ్యవర్తిగా వ్యవహరించిన క్రిస్టియన్ జేమ్స్ మైకేల్ ప్రయాణాల వ్యయం అక్షరాలా 12 కోట్ల రూపాయలు. ఈ విషయాన్ని ఈడీ వెల్లడించింది. మధ్యవర్తిత్వం నెరపిన క్రిస్టియన్ మైకేల్ 2007-2013 మధ్య కాలంలో విమానాలలో తిరిగిన ఖర్చే రూ.12 కోట్లుగా ఈడీ ముందు ట్రావెల్ ఏజెన్సీ వెల్లడించింది.
previous post
next post