Brahmamudi: నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు అక్క అని అప్పు కావ్యనే అడుగుతుంది. అప్పుడు నేనే రాజ్ జీవితంలో నుంచి తప్పుకోవాలని అనుకుంటున్నాను అని కావ్య అంటుంది. అలా తప్పుకోవాలని అనుకోవడంలో కరెక్టు అవుతుందా అని ఇందిరా దేవి అక్కడికి వచ్చి కావ్యను ప్రశ్నిస్తుంది. వాడికే తెలియకుండా వాడు నీ మీద ప్రేమను పెంచుకున్నాడు. ఆ ప్రేమ వెలికి తియ్యాలి అని అంటుంది. కానీ నాకు తెలుసు కావ్య అని ఇందిరాదేవి అంటుంది. ముల్లుని ముల్లుతోనే తీయాలి. ఈ సమయంలో మనం అదే మార్గాన్ని ఎంచుకోవాలి వాడు ఒక అమ్మాయిని అడ్డం పెట్టుకొని వదులుకోవాలని అనుకుంటున్నాట్టే నువ్వు కూడా ఇంకొక అబ్బాయిని అడ్డం పెట్టుకొని వాడిని వదిలేయాలని అనుకుంటున్నావు అని మనము చేయాలి అని ఇందిరా దేవి కావ్య కు ఊహించని సలహాని ఇస్తుంది.
అదేంటి బామ్మగారు మీరు కూడా ఇలా మాట్లాడుతున్నారు అని కావ్య అడుగుతుంది. అప్పుడు రాజ్ కి నీ మీద ఎనలేని ప్రేమ ఉందమ్మా కానీ వాడు ఆ మాటను బయట పెట్టలేక పోతున్నాడు. అలాంటప్పుడు నువ్వు కూడా వేరే అబ్బాయికి క్లోజ్ గా ఉన్నట్టు నటిస్తే తన మనసులో ఉన్న ప్రేమను బయటపడతాడేమో చూద్దాము అని ఇందిరా దేవి అడుగుతుంది. అమ్మో ఎందుకు ఇలా చేయడం అల్లుడు గారు ఏమైనా అనుకుంటే అని కనకం భయపడుతుంది. కానీ కృష్ణమూర్తి మాత్రం ఈ ఐడియా బాగుందని చెబుతాడు. ఒక్కసారి ఇలా చేస్తే మంచి ఫలితాలు వస్తాయి అని అంటాడు. ఎంటండి మీరు కూడా ఇలా మాట్లాడుతున్నారు అని కనకం అంటుంది.
అప్పుడు కాఫీ కూడా ఈ ప్లాన్ కి ఒప్పుకోవాలి అని ఇంద్రాదేవి అంటుంది ఒకవేళ ఏదైనా రివర్స్ అయితే నేను ఉన్నాను కదా చూసుకోవడానికి రాజుకి అంతగా అనుమానం వస్తే నేనే ఈ ప్లాన్ ఇంప్లిమెంట్ చేయమని చెప్పాను ఈ సలహా నేనే ఇచ్చాను అని తెలిస్తే రాశి మమ్మల్ని ఒక్క మాట కూడా అనడు రాజకీయ బాధ్యత నీది నాది కావ్య అని ఇందిరాదేవి కావ్యకు మాట ఇస్తుంది ఆ మాట విన్న తర్వాత కావ్య సరే బావగారు మీరు చెప్పినట్టే చేస్తాను అని కావ్య అంటుంది అది నా మనవరాలు అంటే అని ఇందిరాదేవి కావున గట్టిగా హత్తుకుంటుంది ఇక ఈ ప్లాన్ ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలో నేను నీకు చెబుతాను అని ఇందిరా దేవి కావ్య తో కావ్య తో అంటుంది మీరే మా అమ్మాయి జీవితాన్ని నిలబెట్టాలని కనకం ఇందిరా దేవితో చెబుతుంది నేనున్నాను కదా అమ్మ జీవితం అంటే ఇలానే ఉంటుంది మేము ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నాము కనుక కావ్య జీవితం బాగుపడేలాగా చేయాలని నేను ఏ నిర్ణయం తీసుకున్నాను నాకు రాజు ఎంతో కావ్య కూడా అంతే అని ఇందిరా దేవి చెబుతుంది ఇక కావ్య ను తీసుకొని ఇందిరా దేవి వాళ్ళ ఇంటికి వెళ్తుంది.
ధాన్యలక్ష్మి కావ్య దొంగలించిన రెండు లక్షల మేటర్ ని ఇంట్లో పెద్ద ఇష్యూగా చేయాలని కావ్య వచ్చేంతవరకు కాచుకొని కూర్చుంటుంది. కావ్య ఇంట్లోకి రాగానే మీ పుట్టింట్లో వాళ్ళు ఎలా ఉన్నారు. అంతా బాగున్నారా.. నువ్వు ఇచ్చిన డబ్బులతో బాగుంటారులే అని పుల్ల విరుపుగా మాట్లాడుతుంది ధాన్య లక్ష్మి. 2 లక్షలు దొంగతనం చేసిందని చెబుతుంది. ఇక రుద్రాణి కూడా ఒక మాట కలిపి ఇంకాస్త రెచ్చగొడుతూ మాట్లాడుతుంది. అయినా నా నేను డబ్బులు తీయడం ఏంటి నన్ను దొంగగా చిత్రీకరించడం ఏంటి నాకు డబ్బులు తీసుకోవాల్సిన అవసరం లేదు అని కావ్య అంటుంది. నిన్న ఆఫీస్ నుంచి 500000 బావగారు తేమ్మన్నప్పుడు ఈ విషయం బయటపడింది. అక్క మూడు లక్షల మాత్రమే ఇచ్చింది. మిగతా రెండు లక్షలు కనిపించడం లేదు అంటే ఆ రెండు లక్షలు నువ్వేగా దొంగతనం చేసింది కదా అని ధాన్యలక్ష్మి అంటుంది. నాకు దొంగతనం చేయాల్సిన అంత అవసరం లేదు నేను ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు అని అంటుంది.
అపర్ణ వైపు చూస్తూ మీరేం మాట్లాడారంటి అత్తయ్య అని అడుగుతుంది. డబ్బులు తీసుకుంటే తీసుకున్నవు. నాకు ఒక్క మాట చెప్పచ్చు కదా అని అపర్ణ అంటుంది. అసలు నాకు ఏ డబ్బులు గురించి తెలీదు అని కావ్య అంటుంది. మా అక్క నీకు లోకార్ కీస్ ఇచ్చింది కదా అందులో నుంచి నువ్వు రెండు లక్షలు దొంగతనం చేశావని ధాన్య లక్ష్మి అంటుంది. అంతలో స్వప్న వచ్చి ఆపండి అని పెద్దగా అరుస్తుంది. మా అక్క డబ్బులు ఎందుకు తీసుకుంటుంది. అసలు నువ్వు నిజం చెప్పు కావ్య అంటుంది. కావ్య డబ్బులు దొంగతనం చేయలేదు అని రుద్రానీ వైపు కోపంగా చూస్తుంది స్వప్న. అప్పుడు స్వప్న నాకు అవసరమని అడిగితే కావ్య నాకు డబ్బులు ఇచ్చింది అని కావ్య నిందను స్వప్న తన నెత్తి మీద వేడుకుంటుంది.
రేపటి ఎపిసోడ్ లో రాజ్ శ్వేత తో మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు కావ్య రాజ్ దగ్గరకు వెళ్లి మీరు మాట్లాడుకుంది నేను మీకు రేపు ఊహించని సర్ప్రైజ్ చేయాలనుకుంటున్నారా అని కావ్య వంకరగా మాట్లాడుతుంది. అప్పుడు ఆ సర్ప్రైజ్ ఏంటి చెప్పు అని నిద్రపోతున్న కావ్య రాజ్ అడుగుతాడు. అప్పుడు కావ్య బాయ్ ప్రెండ్ గా ఒక వ్యక్తిని తీసుకొచ్చి పరిచయం చేస్తుందా .. లేదంటే ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే.