ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం:10మంది మృతి
ఒంగోలు : ప్రకాశం జిల్లాలో గురువారం జరిగిన ఘోర ప్రమాదంలో పది మంది వ్యవసాయ కూలీలు మృత్యువాతపడ్డారు. నాగులప్పపాడు మండలం రాపర్ల సమీపంలో మిర్చి కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ అదుపు తప్పి విద్యుత్ స్థంభాన్ని...