నరసింహ అవతార క్షేత్రం అహోబిలం !!
శ్రీమహావిష్ణువు అవతారమూర్తి. దుష్టశిక్షణ….శిష్ట రక్షణ కోసం ఆయన ఆయా కాలాలలో ఆయా అవతారాలను ఎత్తారు. ముఖ్యమైన వాటిలో నారసింహ అవతారం ఒకటి. హిరణ్యకశిపుని సంహారం కోసం నరసింహుడు అవతారం దాల్చిన ప్రదేశం అహోబిలం. నరసింహ స్వామి 9 రూపాల్లో కొలువై ఈ క్షేత్రాన మహిమలను చాటుతున్నారు.కర్నూలు సిగలోని ప్రముఖ వైష్ణవ ప్రదేశం అహోబిలం. దేశంలోని నరసింహ క్షేత్రాల్లో...