సీఎంలతో పీఎం మోడీ వీడియో కాన్ఫరెన్స్..! ఏపి సీఎం జగన్ ఏమి మాట్లాడారు అంటే..!!
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాష్ట్రంలో ప్రతిష్టాత్మంగా ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ శుక్రవారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో...