అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు విదేశీ పర్యటన ముగించుకుని శనివారం తెల్లవారుఝామున హైదరాబాద్ చేరుకున్నారు. ఆయనకు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద పార్టీ నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికారు. వైద్య పరీక్షల కోసం...
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి కుటుంబ సమేతంగా జెరూసలేం పర్యటనకు బయలుదేరి వెళ్లారు. తిరిగి అయిదవ తేదీ మధ్యాహ్నం అమరావతికి రానున్నారు. సిఎం వ్యక్తిగత ఖర్చులతో ఈ పర్యటనకు వెళ్తున్నారని అధికార యంత్రాంగం...