ISRAEL: గత రెండు రోజుల నుండి ఇజ్రాయెల్ దేశం పై రాకెట్ల దాడి జరుగుతోంది. పాలస్తీనా ప్రాంతానికి చెందిన టెర్రరిస్టులు ఇజ్రాయిల్ దేశపౌరుల ను టార్గెట్ చేసుకుని భయంకరంగా రాకెట్లు దక్షిణ ఇజ్రాయిల్ ప్రాంతం...
సాధారణంగా కొందరు వ్యక్తులు లంకె బిందెల కోసం తవ్వకాలు చేస్తుంటారు. నిజంగా లంకె బిందెలు దొరుకుతాయా? అంటే ఖచ్చితంగా సమాధానం చెప్పలేకపోయినప్పటికీ… కొన్ని చోట్ల మాత్రం బంగారు నాణేలు ఉన్న లంకె బిందెలు దొరకడం...
అమరావతి: జెరూసలేం వెళ్లే యాత్రికులకు ప్రభుత్వం అందించే ఆర్థిక సాయం పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జెరూసలేం యాత్రికుల ఆర్థిక సహాయం పెంపుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అధ్యక్షతన గత నెల...
అమరావతి: మూడు నెలలకే ఇంతగా బట్టలు చించుకుంటే ప్రతిపక్ష నేత చంద్రబాబు అయిదేళ్లు ఎలా తట్టుకుంటారని వైసిపి రాజ్యసభ సభ్యుడు వి విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. తిరుమల ఆర్టిసి టికెట్ల వెనుక, మైనార్టీలను జెరూసలేం, మక్కాకు...
అమరావతి:గోదావరి వరద ఉద్ధృతిపై ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఆరా తీశారు. ఇజ్రాయెల్ పర్యాటకలో ఉన్న సిఎం ఉభయ గోదావరి జిల్లాల్లో పరిస్థితులను ఉన్నతాధికారులను అడిగి తెలుసుకున్నారు. సిఎంఒ అధికారులు ముఖ్యమంత్రికి పరిస్థితిని వివరించారు. అధికారులు...
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి కుటుంబ సమేతంగా జెరూసలేం పర్యటనకు బయలుదేరి వెళ్లారు. తిరిగి అయిదవ తేదీ మధ్యాహ్నం అమరావతికి రానున్నారు. సిఎం వ్యక్తిగత ఖర్చులతో ఈ పర్యటనకు వెళ్తున్నారని అధికార యంత్రాంగం...