అమరావతి: మూడు నెలలకే ఇంతగా బట్టలు చించుకుంటే ప్రతిపక్ష నేత చంద్రబాబు అయిదేళ్లు ఎలా తట్టుకుంటారని వైసిపి రాజ్యసభ సభ్యుడు వి విజయసాయిరెడ్డి ప్రశ్నించారు.
తిరుమల ఆర్టిసి టికెట్ల వెనుక, మైనార్టీలను జెరూసలేం, మక్కాకు తీసుకెళ్లే చంద్రన్న పథకాలను ముద్రించింది బాబు హయాంలోనే కదా అని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. ఇప్పుడు ఏమీ ఎరగనట్లు అన్యమత ప్రచారమంటూ విద్వేషాలు రెచ్చగొడుతున్నారని విజయసాయిరెడ్డి విమర్శించారు. ఆయనను మెంటల్ హాస్పటల్లో చేర్చాల్సిందేనంటూ విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?