Breaking: క్వారీ గుంతలో పడి నలుగురు గల్లంతు..!!
Breaking: గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం బోయపాలెంలో విషాదం చోటుచేసుకుంది. ఈత సరదా తీర్చుకోవడం కోసం వెళ్లిన నలుగురు యువకులు క్వారీ గుంతలో గల్లంతు అయ్యారు. ప్రత్తిపాడుకు చెందిన సాయి ప్రకాశ్, వెంకటేశ్, వంశీ,...