సెయింట్గా మరియం థ్రెసియా!
కొచ్చి: కేరళకు చెందిన ప్రఖ్యాత క్రైస్తవ సన్యాసిని (నన్) మరియం థ్రెసియాను సెయింట్గా ఆదివారం ప్రకటించనున్నారు. వాటికన్ నగరంలో నిర్వహించనున్న కార్యక్రమంలో పోప్ ఫ్రాన్సిస్ ఈ ప్రకటన చేయనున్నారు. మరియంతోపాటు ఇంగ్లండ్కు చెందిన కార్డినల్...