ఢిల్లీ: 50శాతం వివి ప్యాట్లు లెక్కించాలని డిమాండ్ చేస్తున్న విపక్షాలకు సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఐదు వివి ప్యాట్ స్లిప్లు లెక్కించాలని సుప్రీం ధర్మాసనం ఇటీవల తీర్పు...
ఢిల్లీ: రఫేల్ రివ్యూ పిటిషన్పై కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని ధర్మాసనంలో సోమవారం రివ్యూ పిటిషన్పై విచారణ జరుగనున్న...