ఏపీలో ఇలా ఉంటే. తెలంగాణలో అలా..!!రాజకీయ యుద్ధం..!!
రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో ప్రజలకు అపురూప దృశ్యం ఆవిష్కృతమైంది. ఎవరూ ఊహించని విధంగా అధికార, ప్రతిపక్ష నేతలు కలిసి బస్తీలో పర్యటించడం ఆసక్తికరంగా మారింది. ఎప్పుడు విమర్శలు, ప్రతివిమర్శలు, సవాళ్ళు, ప్రతి సవాళ్లతో...