రామ్ఘఢ్ ఎన్నికలో కాంగ్రెస్ విజయం
రాజస్థాన్,జనవరి31: రాజస్థాన్, రామ్ఘడ్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి షఫియా ఖాన్ విజయం సాధించారు. ఆమె భారతీయ జనతాపార్టీ అభ్యర్థి జగత్ సింగ్పై 12,228 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. దీంతో...