ఆధార్ వాడితే రూ.20లు చెల్లించాల్సిందే
ఢిల్లి: ప్రైవేటు వ్యాపార సంస్థలు నిర్వహించే ఆధార్ సేవలకు ఇకపై ప్రతి వినియోగదారుడి దృవీకరణ కోసం 20రూపాయలు, ఆధార్ ప్రమాణీకరణ కోసం 50పైసలు చెల్లించాల్సి ఉంటుందని యూనిక్ ఐడెంటిఫికేషన్ అధారిటీ ఆఫ్ ఇండియా(యూఐడిఎఐ) నోటిపికేషన్లో...