వరద ప్రభావిత ప్రాంతాల్లో ముగిసిన సీఎం వైఎస్ జగన్ పర్యటన .. ఇళ్లు కోల్పోయిన వారికి ఎంత ఇవ్వనున్నారంటే..?
గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం వైఎస్ జగన్ పర్యటన ముగిసింది. నిన్న కోనసీమ లంక గ్రామాల్లో పర్యటించిన సీఎం వైఎస్ జగన్ నేడు అల్లూరి సీతారామరాజు జిల్లా, ఏలూరు జిల్లాలోని వరద ముంపునకు...