వికేంద్రీకరణ మద్దతుగా ఎమ్మెల్యే భూమన ఆధ్వర్యంలో రాయలసీమ ఆత్మగౌరవ మహా ర్యాలీ .. జసనంద్రమైన తిరుపతి వీధులు
తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో శనివారం ఆత్మగౌరవ మహా ర్యాలీ నిర్వహించారు. వేలాదిగా విద్యార్ధులు, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, వ్యాపారులతో పాటు విద్యాసంస్థల యాజమాన్యాలు, ప్రజా సంఘాలు పాల్గొనడంతో తిరుపతి వీధులు...