ఈత సరదా ఆరు కుటుంబాల్లో విషాదం.. కాపాడేందుకు వెళ్లిన ఉపాధ్యాయుడు సహా.. ఎక్కడంటే..?
హైదరాబాద్ జవహర్ నగర్ లో తీవ్ర విషాదకర ఘటన జరిగింది. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పరిధిలో ఉన్న మల్కాపురంలోని ఎర్రగుంట చెరువులో ఈతకు దిగిన ఆరుగురు దుర్మరణం చెందారు. స్థానిక మదర్సా పాఠశాలలో...