న్యాయమూర్తుల దుషణ కేసు…సీబీఐకి అప్పగించిన ఏపి హైకోర్టు
(అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి) సోషల్ మీడియాలో న్యాయమూర్తులను దూషించిన కేసును సీబీఐకి అప్పగిస్తూ ఏపి హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఎనిమిది వారాల్లో నివేదికను ధర్మాసనానికి అందజేయాలని ఆదేశించింది. సోషల్...