ఏపి హైకోర్టు చీఫ్ జస్టిస్ విక్రమ్నాథ్
అమరావతి: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ విక్రమ్నాథ్ నియమితులయ్యారు. ప్రస్తుతం అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహిస్తున్న విక్రమ్నాధ్ పేరును ఖరారు చేస్తూ సుప్రీం కోర్టు కొలీజియం నిర్ణయం తీసుకున్నది. ఈ ఏడాది...