కొత్త శకానికి నాంది..! మేడ్ ఇన్ ఇండియా ఎలక్ట్రిక్ కార్..!
పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత..! రోజురోజుకీ వాయు కాలుష్యం పెరుగుతుంది.. ఎలక్ట్రిక్ వాహనాలు కొనేందుకు కేంద్ర ప్రభుత్వం వాటి రాయితీ అందిస్తుంది..తిరుపతిలో కూడా ఎలక్ట్రిక్ బస్ లు తిరగనున్నాయి.. రెండు తెలుగు రాష్ట్రాలలో...