Tirumala: తిరుమల కాలినడక మార్గంలో చిరుత దాడి .. నెల్లూరు జిల్లా బాలిక మృతి
Tirumala: తిరుమల కొండ పై తీవ్ర విషాదం నెలకొంది. తిరుమల శ్రీవారి దర్శనం కోసం నెల్లూరు జిల్లా కోవూరు మండలం పొతిరెడ్డిపాలెం నుండి వెళ్లిన దినేష్, శశికళ దంపతుల కుమార్తె లక్షిత (6) చిరుత...