చైనా మీద పోరాడండి అంటూ ఇండియాకు వెయ్యి ఏనుగుల బలం ఇచ్చే న్యూస్ అందింది !
చైనా దుందుడుకు చర్య వల్ల ఇరవైమంది భారత జవాన్లు అమరులయ్యారనే విషయం తెలియడంతో తైవాన్ – హాంగ్ కాంగ్ నెటిజన్లు కూడా సోషల్ మీడియా వేదికగా సంఘీభావం తెలిపారు. డ్రాగన్ తీరుపై భారత్ లో...