ఘోర రోడ్డు ప్రమాదాలు .. కామారెడ్డి జిల్లాలో 5గురు, రాయచూర్ వద్ద 4 గురు దుర్మరణం
తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి జిల్లాలో జాతీయ రహదారిపై సోమవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో అయిదుగురు దుర్మరణం చెందారు. మరో పక్క కర్ణాటక రాష్ట్రం రాయచూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి...